జెరూసలెంలో సాంకేతిక ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి
February 26th, 10:37 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్లో ఒక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారు. వివిధ రంగాల్లో ఇజ్రాయెల్ మార్గదర్శక నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో కళ్లకు కట్టారు. వ్యవసాయ సంబంధిత సాంకేతికత, జల సాంకేతికత, వాతావరణ సాంకేతికత, ఆరోగ్య రంగ సాంకేతికత, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధ, సైబర్ భద్రత, క్వాంటమ్ సాంకేతిక రంగాలకు చెందిన అగ్రగామి కంపెనీలూ, పరిశోధన సంస్థలూ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి.దేశవ్యాప్త యువ నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 06th, 11:15 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువ నూతన ఆవిష్కర్తలతోను, స్టార్ట్-అప్ ఆంత్రప్రెన్యోర్ లతోను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరుపుతున్న ముఖాముఖి సమావేశాలలో ఇది నాలుగో సమావేశం.ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యహు ఇండియా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్
July 06th, 07:12 pm
ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు టెల్ అవీవ్లో టెక్నోలైజీ ప్రదర్శనకు హాజరయ్యారు. యువ నాయకులను ప్రోత్సహించటానికి మరియు మెరుగైన ప్రపంచానికి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ను నాయకులు ప్రారంభించారు.