హేరత్ పోష్తే సందర్భంగా కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

February 25th, 06:16 pm

హేరత్ పోష్తే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కాశ్మీరీ పండితులకు శుభాకాంక్షలు తెలియజేశారు