హేమ‌వ‌తి నంద‌న్ బ‌హుగుణ స్మార‌క త‌పాల బిళ్ళ‌ను విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

April 25th, 07:28 pm

ఉత్త‌ర్ ప్రదేశ్ పూర్వ ముఖ్య‌మంత్రి, కీర్తిశేషులు శ్రీ హేమ‌వ‌తి నంద‌న్ బ‌హుగుణ స్మార‌కార్థం తీసుకు వ‌చ్చిన ఒక త‌పాలా బిళ్ళ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు విడుద‌ల చేశారు.