ప్రధానమంత్రితో ఒడిశా గవర్నరు భేటీ

March 16th, 12:46 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు డాక్టర్ హరి బాబు కంభంపాటి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.