హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని... పంజాబ్ ప్రజలకు.. ముఖ్యంగా లూధియానా, పరిసర ప్రాంత వాసులకు ఇది సంతోషదాయక క్షణమని వ్యాఖ్య

February 01st, 07:18 pm

హల్వారా విమానాశ్రయంలో టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం పంజాబ్ ప్రజలకూ.. ముఖ్యంగా లూథియానా, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సంతోషదాయకమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర భారతదేశంలో లూథియానా ఒక కీలక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రమని, ఈ నగరానికి వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఆధునిక విమానాశ్రయం కోసం జరుగుతున్న పనులు ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతున్నాయన్నారు.

సంత్ గురు రవిదాస్ జీ 649వ జయంతి సందర్భంగా, ఫిబ్రవరి 1న పంజాబ్‌లో పర్యటించనున్న పీఎం

January 31st, 10:48 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1, 2026న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆదంపూర్ విమానాశ్రయాన్ని సందర్శించి, 'శ్రీ గురు రవిదాస్ జీ ఎయిర్‌పోర్టు, ఆదంపూర్'గా కొత్త పేరును ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. లుథియానాలోని హల్వారా ఎయిర్‌పోర్టులో టెర్మినల్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

PM Modi celebrates Diwali with Soldiers

November 11th, 05:02 pm