శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

November 28th, 03:37 pm

దిత్వా తుపాను సృష్టించిన విపత్తు కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల భద్రత, మనోధైర్యం, త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.