ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

December 21st, 11:05 pm

ప్రముఖ గమక విద్వాంసుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ హెచ్.ఆర్ కేశవ మూర్తి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.