ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ

ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ

March 19th, 02:27 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.