We launched the SVAMITVA Yojana to map houses and lands using drones, ensuring property ownership in villages: PM

January 18th, 06:04 pm

PM Modi distributed over 65 lakh property cards under the SVAMITVA Scheme to property owners across more than 50,000 villages in over 230 districts across 10 states and 2 Union Territories. Reflecting on the scheme's inception five years ago, he emphasised its mission to ensure rural residents receive their rightful property documents. He expressed that the government remains committed to realising Gram Swaraj at the grassroots level.

స్వామిత్వ లబ్దిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

January 18th, 05:33 pm

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ మనోహర్ మేవాడతో సంభాషించిన ప్రధానమంత్రి, పథకానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఆస్తి పత్రాలతో రుణం పొందడం గురించి అలాగే తన జీవితంలో దానివల్ల కలిగిన ప్రయోజనాలను శ్రీ మనోహర్‌ను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. తన డెయిరీ ఫామ్ కోసం 10 లక్షల రుణం తీసుకున్నాననీ, అది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంతగానో సహాయపడిందని శ్రీ మనోహర్ వివరించారు. తాను, తన పిల్లలు, తన భార్య కూడా డెయిరీ ఫామ్‌లో పనిచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆస్తి పత్రాలు ఉండటం వల్లే బ్యాంకు రుణం పొందడం సులభతరమైందని శ్రీ మనోహర్ సంతోషంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో కష్టాలు తగ్గాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామిత్వ యోజన లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకుని, జీవితంలో సుఖాన్ని అనుభవించేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. స్వామిత్వ యోజనను ఈ దార్శనికతకు కొనసాగింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

స్వామిత్వ పథకం కింద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ద్వారా

January 18th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్వామిత్వ పథకం కింద 65 లక్షలకుపైగా ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 230కిపైగా జిల్లాల్లోని 50,000కుపైగా గ్రామాల ప్రజలు వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- అనేక గ్రామాలు-గ్రామీణ ప్రాంతాలకు ఇది చరిత్రాత్మక దినమని, ఇందుకుగాను లబ్ధిదారులతోపాటు పౌరులందరికీ అభినందనలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.

విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 19th, 11:01 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాడు విశ్వ-భార‌తి విశ్వ విద్యాల‌యం స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం లో ప‌శ్చిమ బంగాల్ గ‌వ‌ర్న‌రు, విశ్వ‌-భార‌తి రెక్ట‌ర్‌ శ్రీ జ‌గ్‌ దీప్ ధ‌న్‌ ఖ‌ఢ్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్ట‌ర్ ర‌మేశ్ పోఖ్రియాల్ నిశంక్‌, విద్య శాఖ‌ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.

విశ్వ‌-భార‌తి విశ్వ విద్యాల‌యం స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

February 19th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాడు విశ్వ-భార‌తి విశ్వ విద్యాల‌యం స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మం లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం లో ప‌శ్చిమ బంగాల్ గ‌వ‌ర్న‌రు, విశ్వ‌-భార‌తి రెక్ట‌ర్‌ శ్రీ జ‌గ్‌ దీప్ ధ‌న్‌ ఖ‌ఢ్, కేంద్ర విద్య శాఖ మంత్రి డాక్ట‌ర్ ర‌మేశ్ పోఖ్రియాల్ నిశంక్‌, విద్య శాఖ‌ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లు కూడా పాల్గొన్నారు.

New India has to prepare to deal with every situation of water crisis: PM Modi

December 25th, 12:21 pm

On the birth anniversary of former PM Atal Bihari Vajpayee, PM Modi launched Atal Bhujal Yojana and named the Strategic Tunnel under Rohtang Pass after Vajpayee. PM Modi highlighted that the subject of water was very close to Atal ji's heart and the NDA Government at Centre was striving to implement his vision.

‘అటల్ భూజల యోజన’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 25th, 12:20 pm

కీర్తిశేషులైన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అటల్ భూజల యోజన’ (అటల్ జల్)కు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా, న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో భాగం గా రోహతంగ్ కనుమ వ్యూహాత్మక సొరంగానికి వాజ్‌పేయి పేరు పెట్టారు.

Swadeshi was a weapon in the freedom movement, today handloom has become a huge weapon to fight poverty: PM Modi

January 30th, 04:30 pm

PM Modi dedicated the National Salt Satyagraha Memorial to the nation in Dandi, Gujarat. PM Modi while addressing the programme, remembered Gandhi Ji’s invaluable contributions and said, “Bapu knew the value of salt. He opposed the British to make salt costly.” The PM also spoke about Mahatma Gandhi’s focus on cleanliness and said, “Gandhi Ji chose cleanliness over freedom. We are marching ahead on the path shown by Bapu.”

జాతీయ ఉప్పు స‌త్యాగ్ర‌హ స్మార‌కాన్ని గుజ‌రాత్ లోని దండి లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

January 30th, 04:30 pm

నేడు మ‌హాత్మ గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భం గా జాతీయ ఉప్పు స‌త్యాగ్ర‌హ స్మార‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని న‌వ్‌సారీ జిల్లా లో గ‌ల దండి లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు.

'Ajay Bharat, Atal Bhajpa' is a source of inspiration for all of us, says PM Modi

September 13th, 01:08 pm

Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.

జైపూర్ (గ్రామీణ ప్రాంతం), నవాడ, ఘజియాబాద్, హజారీబాగ్, అరుణాచల్ వెస్ట్ల యొక్క బిజెపి కార్యకర్తలతో నమో యాప్ ద్వారా మాట్లాడిన ప్రధాని మోదీ

September 13th, 12:59 pm

జైపూర్ (గ్రామీణ), నవాడ, ఘజియాబాద్, హజారీబాగ్, అరుణాచల్ వెస్ట్ బిజెపికార్యకర్తలతో వీడియో సమావేశం ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన జాతీయ కార్యనిర్వాహక సమావేశం చాలా ఉత్పాదకమైంది. మన క్యారకార్తాల శక్తి మరియు ఉత్సాహం తెలుసుకునేందుకు సహాయపడిందన్నారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నలో కీలకమైన గృహ నిర్మాణం మరియు రవాణా రంగాల ప‌నితీరు ను స‌మీక్షించిన ప్ర‌ధాన మంత్రి

August 03rd, 10:45 am

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న లో కీలకమైన ర‌హ‌దారులు, పిఎమ్‌జిఎస్‌వై, గ్రామీణ ప్రాంతాల‌ లో గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌ లో గృహ నిర్మాణం, రైలు మార్గాలు, విమానాశ్ర‌యాలు, ఇంకా నౌకాశ్ర‌యాల రంగాల‌ లో పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు స‌మీక్షించారు. దాదాపు రెండు గంట‌ల పాటు సాగిన ఈ స‌మీక్ష స‌మావేశానికి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న సంబంధిత మంత్రిత్వ శాఖ‌లకు, నీతి ఆయోగ్ కు, ఇంకా పిఎమ్ఒ కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

చీకటిని చూడని ప్రజలకు, ప్రకాశం యొక్క అర్థం తెలియదు: ప్రధాని మోదీ

July 19th, 10:30 am

గ్రామీణ విద్యుద్ధీకరణ లబ్ధిదారులతో మాట్లాడుతూ, 70 ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత, 18 వేల గ్రామాలకు విద్యుత్తు అందక పోవడం దురదృష్టకరమని అన్నారు. 2009 నాటి వాగ్దానాలు నెరవేర్చలేక పోయినందుకు యుపిఎ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎన్డిఎ ప్రభుత్వం విద్యుద్దీకరణపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా దేశవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలను ఎలా సంస్కరించిందో ఆయన వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ విద్యుతీక‌ర‌ణ ప‌థ‌కం మ‌రియు సౌభాగ్య ప‌థకం ల‌బ్ధిదారులతో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

July 19th, 10:30 am

దేశ‌వ్యాప్తంగా 2014 నాటి నుండి విద్యుతీకరణ జరిగినటువంటి గ్రామాలకు చెందిన పౌరులతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున సంభాషించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జ‌రిగిన ఈ ముఖాముఖి సంభాష‌ణ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి స‌హ‌జ్ బిజిలి హ‌ర్ ఘ‌ర్ యోజ‌న – ‘సౌభాగ్య’ ప‌థ‌కం యొక్క ల‌బ్ధిదారులు పాలుపంచుకొన్నారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల యొక్క ల‌బ్దిదారులతో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జరుపుతున్న స‌మావేశాల ప‌రంప‌ర‌ లో ఇది ప‌దో ముఖాముఖి స‌మావేశం.

జ‌య్ పుర్ లో ప‌ట్ట‌ణ అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి; సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారులు వెల్ల‌డించిన అనుభ‌వాల‌ను ఆయన ఆల‌కించారు; ఒక జ‌న స‌భ లోనూ ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి

July 07th, 02:21 pm

భార‌త ప్ర‌భుత్వం మ‌రియు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు చెందిన ఎంపిక చేసిన ల‌బ్దిదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల తాలూకు దృశ్య‌, శ్ర‌వ‌ణ నివేదిక ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీక్షించారు. ఈ నివేదిక స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మానికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె స‌మ‌న్వ‌య‌క‌ర్త గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌థ‌కాల‌లో.. ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వ‌ల యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న, ఇంకా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ల‌తో పాటు అనేక ఇత‌ర ప‌థ‌కాలు.. భాగంగా ఉన్నాయి.

నవభారతదేశ నిర్మించడానికే మా ప్రయత్నం: జైపూర్లో ప్రధాని మోదీ

July 07th, 02:21 pm

రాజస్థాన్లో 13 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పునాది వేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా అన్ని రంగాలూ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నవభారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో, అవినీతి సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రంలోని పలు కార్యక్రమాలు, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకువచ్చిందో తెలియజేశారు.

సోషల్ మీడియా కార్నర్ 6 జూలై 2018

July 06th, 07:08 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సంరక్షణకు కొత్త దిశను ఇచ్చింది: ప్రధాని మోదీ

June 29th, 11:52 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు యొక్క ఫౌండేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇది వృద్ధులకు బహుళజాతి ప్రత్యేక ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఇది 200 సాధారణ వార్డ్ పడకలు ఉంటుంది.

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప్రాజెక్టు ల‌ను అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కూ శంకుస్థాప‌న‌

June 29th, 11:45 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) లో నేశన‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఏజింగ్ కు నేడు శంకుస్థాప‌న చేశారు. ఇది వృద్ధుల‌కు మ‌ల్టి- స్పెశాలిటి హెల్త్ కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 ప‌డ‌క‌ల‌తో కూడిన జ‌న‌ర‌ల్ వార్డు ఉంటుంది.

మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌ లో 2018 జూన్ 23వ తేదీన మోహ‌న్‌ పురా నీటి పారుదల ప‌థ‌కం ప్రారంభ కార్యక్రమం లో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం

June 23rd, 02:04 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో మోహన్పురా నీటిపారుదల ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. నేడు అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అక్కడ సమావేశంలో ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం ఆకాంక్షగలిగిన జిల్లాలలోని ప్రతీ గ్రామానికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంటికి విద్యుత్, అందరికీ బ్యాంక్ అకౌంట్, ప్రతి గర్భవతి మరియు బిడ్డకు టీకా అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.