శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

March 07th, 09:45 am

గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.