దిల్లీ లోని గోకులపురి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు

March 12th, 07:17 pm

దిల్లీ లోని గోకులపురి ప్రాంతం లో అగ్ని ప్రమాదం సంభవించినందువల్ల ప్రాణ నష్టం జరగడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.