ప్రముఖ రచయిత్రి.. ఒడిషా ముఖ్యమంత్రి సోదరి శ్రీమతి గీతా మెహతా మృతిపై ప్రధానమంత్రి సంతాపం

September 17th, 09:24 am

ప్రముఖ రచయిత్రి, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ సోదరి శ్రీమతి గీతా మెహతా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.