యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్–ట్రాక్ కోర్టులను ప్రకటించిన ప్రధానమంత్రి

July 23rd, 09:46 am

యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.