ఫరీద్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీ శ్యామ్ బిహారీ లాల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

January 02nd, 06:42 pm

ఉత్తరప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ శ్యామ్ బిహారీ లాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు.