
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి కేబినెట్ ఆమోదం.. ఎలక్ట్రానిక్స్ సరఫరా శ్రేణిలో భారత్ ను ఆత్మనిర్భరగా నిలపడమే లక్ష్యం
March 28th, 04:08 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.22,919 కోట్ల నిధులతో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సరఫరాలో భారత్ ను ఆత్మనిర్భర్ గా నిలపడమే దీని లక్ష్యం.