ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి కేబినెట్ ఆమోదం.. ఎలక్ట్రానిక్స్ సరఫరా శ్రేణిలో భారత్ ను ఆత్మనిర్భరగా నిలపడమే లక్ష్యం

ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి కేబినెట్ ఆమోదం.. ఎలక్ట్రానిక్స్ సరఫరా శ్రేణిలో భారత్ ను ఆత్మనిర్భరగా నిలపడమే లక్ష్యం

March 28th, 04:08 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.22,919 కోట్ల నిధులతో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సరఫరాలో భారత్ ను ఆత్మనిర్భర్ గా నిలపడమే దీని లక్ష్యం.