పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 14th, 02:15 pm
గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!PM Modi lays foundation stone, inaugurates various development works worth Rs.18,700 crore in Kolkata, West Bengal
March 14th, 02:00 pm
Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.జన ఔషధి దివస్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 07th, 10:01 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
March 07th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జన ఔషధి దివస్ ఉత్సవాలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన షిల్లాంగ్లో ఎన్.ఇ.ఐ.జి.ఆర్.ఐ.హెచ్.ఎం.ఎస్ వద్ద 7500 వ జన ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ముచ్చటించారు.అలాగే ఈ పథకానికి సంబంధించి అద్భుత పని చేసిన వారికి తగిన విధంగా గుర్తించారు. కేంద్ర మంత్రులు శ్రీ డి.వి.సదానంద గౌడ,శ్రీ మన్సుఖ్ మాండవీయ,శ్రీ అనురాగ్ ఠాకూర్,హిమాచల్ ప్రదేశ్ , మేఘాలయ ముఖ్యమంత్రులు, మేఘాలయ ,గుజరాత్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి సమాధానం
February 08th, 08:30 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం
February 08th, 11:27 am
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.West Bengal will play a significant role in ‘Purvodaya’: PM Modi
October 22nd, 10:58 am
Prime Minister Narendra Modi joined the Durga Puja celebrations in West Bengal as he inaugurated a puja pandal in Kolkata via video conferencing today. The power of maa Durga and devotion of the people of Bengal is making me feel like I am present in the auspicious land of Bengal. Blessed to be able to celebrate with you, PM Modi said as he addressed the people of Bengal.PM Modi inaugurates Durga Puja Pandal in West Bengal
October 22nd, 10:57 am
Prime Minister Narendra Modi joined the Durga Puja celebrations in West Bengal as he inaugurated a puja pandal in Kolkata via video conferencing today. The power of maa Durga and devotion of the people of Bengal is making me feel like I am present in the auspicious land of Bengal. Blessed to be able to celebrate with you, PM Modi said as he addressed the people of Bengal.ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
October 21st, 11:15 am
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన వార్షికోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతికెంతో గర్వకారణమైన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ సంస్థాపన స్మారకోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.బీహార్లో మోతిహారిలో చంపారణ్ సత్యాగ్రహ శాతోత్సవ ముగింపు వేడుకలో ప్రధాని ప్రసంగ పాఠం
April 10th, 01:32 pm
మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహ శాతోత్సవ ముగింపు వేడుక సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలో 20,000 'స్వాచ్హగ్రి'లనుద్దేశించి ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ క్రింద భారతదేశ మొట్టమొదటి 12,000 హార్స్పవర్ హై-స్పీడ్ ఎలక్ట్రికల్ ఇంజనుతో సహా అనేక రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా, వివిధ రోడ్డు ప్రాజెక్టులకు పునాది రాయిని వేశారు ఇది బీహార్ పరివర్తన మరింత ముందుకుపోనుంది.మోతీహారీ లో స్వచ్ఛాగ్రహుల జాతీయ సమ్మేళనం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి; అభివృద్ధి పథకాలకు శ్రీకారం
April 10th, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మోతీహారీ లో జరిగిన స్వచ్ఛాగ్రహుల జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని మహాత్మ గాంధీ నాయకత్వంలో చంపారణ్ లో జరిగిన సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేశారు.The nerve centre of India's development lies in eastern India: PM Modi
March 12th, 03:52 pm
PM unveils plaques for railway bridge projects in Bihar
March 12th, 03:51 pm