India is now moving beyond energy security towards the mission of energy independence: PM Modi at the India Energy Week 2026

January 27th, 10:15 am

In his address at the inauguration of India Energy Week 2026, PM Modi remarked that today India is a land of immense opportunities for the energy sector. He said that the recently signed India-European Union agreement will bring immense opportunities for India and European nations. As India’s energy sector offer investment opportunities worth $500 billion, the PM called upon the global community with the message: Make in India, Innovate in India, Scale with India, Invest in India.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 27th, 10:08 am

ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గోవాలో జరుగుతున్న ఎనర్జీ వీక్ కొత్త సంచికలో దాదాపు 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి చర్చించేందుకు వారు భారత్‌కు వచ్చారని చెబుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్వాగతం పలికారు.

ప్రధానమంత్రితో గోవా ముఖ్యమంత్రి భేటీ

August 20th, 06:11 pm

గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధానమంత్రితో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి

January 23rd, 02:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి

June 24th, 05:05 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

సప్తకోటేశ్వర దేవస్థానం పునర్నవీకరణపై ప్రధానమంత్రి హర్షం

February 11th, 09:39 pm

గోవాలోని బిఖోలిం పరిధిలోగల నర్వేలో శ్రీ సప్తకోటేశ్వర దేవస్థానం పునర్నవీకరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ మరియు ఆయన మంత్రిమండలి ప్రమాణాన్నిస్వీకరించిన సందర్భం లో అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

March 28th, 11:00 am

డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి గా మరియు డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ మంత్రిమండలి సభ్యులు గోవా యొక్క మంత్రులు గా ప్రమాణాలను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను తెలిపారు.