నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి అభినందనలు
May 02nd, 09:40 pm
నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.