వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి అభినందన

May 17th, 09:10 am

దోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించి, వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఇది చోప్రా అలుపెరగని అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి ఫలితం అని శ్రీ మోదీ అన్నారు.

దోహా డైమండ్‌ లీగ్‌ క్రీడల ‘జావెలిన్‌ త్రో’ విజేత నీరజ్‌ చోప్రాకు ప్రధాని అభినందనలు

May 06th, 10:57 am

దోహా డైమండ్‌ లీగ్‌ క్రీడల ‘జావెలిన్‌ త్రో’ క్రీడలో భారత క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా ప్రథమ స్థానంలో నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.