డిజిటల్జ్యోత్ పై మన స్వాతంత్రసమరయోధులకు నివాళులను షేర్చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
July 23rd, 01:49 pm
ఆజాది కా అమృత్ మహోత్సవ్ను బలోపేతం చేసేందుకు డిజిటల్ జ్యోత్పై మన స్వాతంత్ర సమరయోధులకు నివాళులను షేరు్చేయవలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.