అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి

February 14th, 07:29 pm

అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఈశాన్య భారతదేశపు మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని (ఈఎల్ఎఫ్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతానికి అత్యవసర ల్యాండింగ్ సదుపాయం లభించడం అపారమైన గర్వకారణమని అన్నారు. వ్యూహాత్మక దృక్పథంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ఇది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 13th, 11:38 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటిస్తారు. ఉదయం సుమారు 10:30 గంటల వేళలో, ప్రధానమంత్రి డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)లో విమానం నుంచి నేల మీదికి దిగుతారు. అక్కడ పోరాట విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాల్ని ఆయన వీక్షిస్తారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తి అయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట వేళలో ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత, గువాహాటీలోని లచిత్ ఘాట్‌ వద్ద వివిధ పథకాలను మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాలకు రూ.5,450 కోట్లకు పైగా మొత్తాన్ని ఖర్చు చేశారు.

డిసెంబర్ 20, 21న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి

December 19th, 02:29 pm

డిసెంబర్ 21న ఉదయం 9:45 గంటలకు గువాహటిలోని బొరాగావ్‌లో ఉన్న ‘‘స్వాహిద్ స్మారక క్షేత్రం’’ వద్ద అమరవీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన దిబ్రూగఢ్ జిల్లాలోని నాంరూప్ ప్రాంతానికి వెళతారు.

గంగ విలాస్ క్రూజ్ తన తొలి యాత్ర ను డిబ్రూగఢ్ లో పూర్తి చేసుకోవడం తో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

March 01st, 11:44 am

గంగ విలాస్ క్రూజ్ తన తొలి యాత్ర ను డిబ్రూగఢ్ లో పూర్తి చేసుకోవడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్న - ప్రధానమంత్రి

April 26th, 07:05 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, 2022 ఏప్రిల్, 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద 'శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ' లో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిముషాలకు, ప్రధాన మంత్రి దిబ్రూగఢ్ లోని అస్సాం మెడికల్ కాలేజీ చేరుకుని, దిబ్రూగఢ్ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు డిబ్రూఘర్‌ లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. అక్కడ, ఆయన, ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను దేశానికి అంకితం చేయడంతో పాటు, మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు.

Development of eastern parts of India is a priority for our Government because that is the way to all-round development: PM Modi

February 05th, 11:47 am



PM dedicates to the nation, Brahmaputra Cracker and Polymer Limited, and wax plant of Numaligarh Refineries Ltd, at Lepetkata near Dibrugarh

February 05th, 11:46 am