రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు జనవరి 24న నియామక పత్రాలను అందించనున్న పీఎం

January 23rd, 05:46 pm

వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో18వ రోజ్‌గార్ మేళాలో భాగంగా కొత్తగా ఎంపికైన 61,000కు పైగా యువతకు 24 జనవరి 2026న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించనున్నారు.