Prime Minister meets with the Vice President of Nigeria on the sidelines of the 18th BRICS Summit in New Delhi

September 13th, 06:13 pm

Prime Minister Shri Narendra Modi met with the Vice President of the Federal Republic of Nigeria, H.E. Mr. Kashim Shettima Mustapha, GCON, on the sidelines of the BRICS Summit held in New Delhi. Vice President Kashim Shettima Mustapha, GCON is heading the Nigerian Delegation to the BRICS Summit in New Delhi. The delegation comprises several ministers including, Ministers of Foreign Affairs; Industry, Trade & Investment; Communication Innovation & Digital Technology; Humanitarian Affairs & Poverty Reduction, Women Affairs; and Science and Technology.

Prime Minister meets with the President of the Republic of the Philippines on the sidelines of the BRICS Summit in New Delhi

September 13th, 04:38 pm

On the sidelines of the BRICS Summit, PM Modi met Philippines President Ferdinand R. Marcos Jr. The two leaders exchanged views on regional and global issues of mutual interest and reiterated their commitment to strengthening cooperation across all areas of the Strategic Partnership. The PM welcomed the Philippines’ decision to join the Coalition for Disaster Resilient Infrastructure.

బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీలో అబుదాబి యువరాజుతో సమావేశమైన ప్రధానమంత్రి

September 12th, 01:48 pm

సెప్టెంబర్ 12, 2026న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యువరాజు గౌరవ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్‌తో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇథియోపియా ప్రధానితో భారత ప్రధానమంత్రి భేటీ

September 12th, 11:24 am

భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో ఇథియోపియా ప్రధానమంత్రి గౌరవ డాక్టర్‌ అబియ్ అహ్మద్ అలీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

September 11th, 07:19 pm

బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం

September 11th, 05:28 pm

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. 2026 ఆగస్టు 31న బిష్కెక్ వేదికగా నిర్వహించిన 26వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు అనంతరం.. ఈ నాయకులిద్దరూ సమావేశం కావడం ఏడాదిలో ఇది రెండోసారి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన జర్మనీ ఛాన్సలర్‌

September 10th, 06:24 pm

జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు.

స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవం భారత్-ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త మైలురాయి: ప్రధాని మోదీ

September 06th, 10:40 pm

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో బీఏపీఎస్ స్వామినారాయణ హిందూ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని భారత్-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలలో ఒక కొత్త మైలురాయిగా అభివర్ణించారు. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న సాధువులు, ఆధ్యాత్మిక నాయకుల కృషిని హైలైట్ చేస్తూ, ఇది “మేడ్ ఇన్ ఇండియా” మరియు “బిల్ట్ ఇన్ ఫ్రాన్స్” అని ఆయన పేర్కొన్నారు. రాబోయే శతాబ్దాల పాటు ఇది ఇరు దేశాల మధ్య సహకారానికి, కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్యారిస్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ హిందూ మందిర్ ప్రారంభోత్సంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 06th, 10:00 pm

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో BAPS స్వామినారాయణ్ హిందూ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా, భారత-ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధాలలో ఈ కార్యక్రమం ఒక కొత్త మైలురాయి అని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో సాధువులు మరియు ఆధ్యాత్మిక నాయకులు చేసిన కృషిని ప్రస్తావిస్తూ, ఇది మేడ్ ఇన్ ఇండియా (భారతదేశంలో తయారైనది) మరియు బిల్ట్ ఇన్ ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో నిర్మించబడినది) అని ఆయన అన్నారు; అలాగే, రాబోయే శతాబ్దాల పాటు ఈ ఆలయం ఇరు దేశాల మధ్య సహకారానికి మరియు కొత్త అవకాశాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తన 100 ఏళ్ల ప్రస్థానంలో, ఎస్ఆర్సీసీ తరతరాలను తీర్చిదిద్ది, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించింది: ప్రధాని మోదీ

September 05th, 07:30 pm

శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాల్లో, ప్రధాని మోదీ విధాన స్తబ్దత నుండి విధాన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం ఒక ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.

శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 05th, 07:00 pm

శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, విధానపరమైన స్తబ్దత నుండి విధానపరమైన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 14 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం తనకున్న ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.

బెల్జియం ప్రధాని భారత పర్యటన సందర్భంగా భారత్ - బెల్జియం సంయుక్త ప్రకటన

September 03rd, 02:48 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. 2026 సెప్టెంబరు 2 నుంచి 4 వరకు బెల్జియం ప్రధానమంత్రి శ్రీ బార్ట్ డి వెవర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ రక్షణ, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి శ్రీ థియో ఫ్రాంకెన్, అధికారులతోపాటు వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆయన వెంట ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. బెల్జియం ప్రధానమంత్రి డి వెవర్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.

బెల్జియం ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 03rd, 01:00 pm

బెల్జియం ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

August 31st, 09:49 pm

బిష్కక్ లో ఎస్‌సీఓ 26వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సంవత్సరంలో వారు ఇద్దరూ భేటీ కావడం ఇది మొదటిసారి. 2025 డిసెంబరులో ఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నేతలు సమావేశమయ్యారు.

ఆర్మేనియా దేశ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

August 31st, 03:57 pm

కిర్గిజ్‌ దేశంలోని బిష్కెక్‌లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అర్మేనియా ప్రధానమంత్రి శ్రీ నికోల్‌ పషిన్యాన్‌తో ప్రధాననమత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు భేటీ అయ్యారు. ఈ ఏడాది జూన్‌లో అర్మేనియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం శ్రీ పషిన్యాన్‌ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురు ప్రధానులు మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే.

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం

August 30th, 01:30 pm

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రకటనకు తెలుగు అనువాదం

PM’s Departure Statement ahead of visit to Uzbekistan and Kyrgyz Republic

August 29th, 08:45 am

At the invitation of Uzbekistan President Shavkat Mirziyoyev, PM Modi will visit Uzbekistan from 29-30 August . During the visit, he will hold delegation-level talks with President Mirziyoyev, advancing the shared developmental visions of Viksit Bharat 2047 and Uzbekistan-2030. Later, at the invitation of Kyrgyz Republic President Sadyr Zhaparov, PM Modi will travel to Bishkek to participate in the 26th SCO Summit on 31 August – 1 September 2026. He will also attend the Opening Ceremony of the 6th World Nomad Games.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ మరియు కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన

August 27th, 05:14 pm

ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 29-30 తేదీలలో ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ఆయన అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపి, వికసిత భారత్ 2047 మరియు ఉజ్బెకిస్తాన్-2030 అనే ఉమ్మడి అభివృద్ధి దార్శనికతలను ముందుకు తీసుకెళ్తారు. అనంతరం, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2026 వరకు బిష్కెక్‌లో జరిగే 26వ SCO సదస్సులో పాల్గొంటారు. ఆయన 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా హాజరవుతారు.

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

August 21st, 09:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.

ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 21st, 08:25 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు.