శ్రీ దత్తాజీ చిరందాస్ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 28th, 11:02 am

అనుభవజ్ఞుడైన నేత శ్రీ దత్తాజీ చిరందాస్ జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.