Critical minerals are a shared resource of humanity: PM Modi at G20 Johannesburg Summit Session - 2

November 22nd, 09:57 pm

In his statement during the G20 Summit Session - 2 in Johannesburg, South Africa, PM Modi touched upon important topics like critical minerals, natural disasters, space technology and clean energy. The PM highlighted that India is promoting millets. He also said that the G20 must promote comprehensive strategies that link nutrition, public health, sustainable agriculture and disaster preparedness to build a strong global security framework.

Prime Minister participates in G20 Summit in Johannesburg

November 22nd, 09:35 pm

Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్) మార్పులకు మంత్రివర్గం ఆమోదం

January 01st, 03:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.69,515.71 కోట్ల వ్యయంతో ( 2021-22 నుంచి 2025-26 వరకూ) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2025-26 వరకు దేశవ్యాప్తంగా రైతులకు అనివార్య ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను రక్షించడానికి సహాయపడుతుంది.

గుజరాత్‌లోని మా ఉమియా ధామ్ అభివృద్ధి ప్రాజెక్ట్ శంకుస్థాపనలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 13th, 06:49 pm

నేను వ్యక్తిగతంగా ఈ ప్రదేశాన్ని సందర్శించవలసి ఉంది. నేను వ్యక్తిగతంగా రాగలిగితే మీ అందరినీ కలుసుకుని ఉండేవాడిని. అయితే సమయాభావం వల్ల, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల ఈరోజు ఈ శుభకార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం. నా దృష్టిలో, ఈ పనికి బహుముఖ ప్రాముఖ్యత ఉంది - బృహద్ సేవా మందిర్ ప్రాజెక్ట్, ఇది అందరి కృషితో జరుగుతోంది.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి సమాధానం

February 08th, 08:30 pm

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు రాజ్య స‌భ లో స‌మాధాన‌మిచ్చారు. చ‌ర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ స‌భ స‌భ్యుల‌ కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు పలికారు. క‌ఠినమైనటువంటి స‌వాళ్ళ‌ ను ఎదుర్కొంటున్న ప్ర‌పంచం లో రాష్ట్రప‌తి ప్ర‌సంగం ఆశ‌ ను, న‌మ్మ‌కాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన మంత్రి రాజ్య స‌భ లో ఇచ్చిన స‌మాధానం

February 08th, 11:27 am

రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు రాజ్య స‌భ లో స‌మాధాన‌మిచ్చారు. చ‌ర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ స‌భ స‌భ్యుల‌ కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు పలికారు. క‌ఠినమైనటువంటి స‌వాళ్ళ‌ ను ఎదుర్కొంటున్న ప్ర‌పంచం లో రాష్ట్రప‌తి ప్ర‌సంగం ఆశ‌ ను, న‌మ్మ‌కాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.

పిఎమ్‌-ఎఫ్‌‌బివై కి 5 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భం లో ఆ పథకం ల‌బ్ధిదారుల‌ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

January 13th, 12:31 pm

‘పిఎమ్ ఫ‌స‌ల్ బీమా యోజ‌న’ అయిదు సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకొన్న సంద‌ర్భం లో ఆ ప‌థ‌కం తాలూకు ల‌బ్ధిదారులంద‌రికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

Time has come for Brand India to establish itself in the agricultural markets of the world: PM Modi

December 25th, 12:58 pm

PM Narendra Modi released the next instalment of financial benefit under PM-KISAN Samman Nidhi through video conference. He added ever since this scheme started, more than 1 lakh 10 thousand crore rupees have reached the account of farmers.

PM releases next instalment of financial benefit under PM Kisan Samman Nidhi

December 25th, 12:54 pm

PM Narendra Modi released the next instalment of financial benefit under PM-KISAN Samman Nidhi through video conference. He added ever since this scheme started, more than 1 lakh 10 thousand crore rupees have reached the account of farmers.

సోషల్ మీడియా కార్నర్ 8 జూలై 2018

July 08th, 07:45 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

నవభారతదేశ నిర్మించడానికే మా ప్రయత్నం: జైపూర్లో ప్రధాని మోదీ

July 07th, 02:21 pm

రాజస్థాన్లో 13 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ పునాది వేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా అన్ని రంగాలూ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నవభారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో, అవినీతి సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రంలోని పలు కార్యక్రమాలు, రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకువచ్చిందో తెలియజేశారు.

జ‌య్ పుర్ లో ప‌ట్ట‌ణ అవ‌స్థాప‌న ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి; సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారులు వెల్ల‌డించిన అనుభ‌వాల‌ను ఆయన ఆల‌కించారు; ఒక జ‌న స‌భ లోనూ ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి

July 07th, 02:21 pm

భార‌త ప్ర‌భుత్వం మ‌రియు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌కు చెందిన ఎంపిక చేసిన ల‌బ్దిదారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల తాలూకు దృశ్య‌, శ్ర‌వ‌ణ నివేదిక ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా వీక్షించారు. ఈ నివేదిక స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మానికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి శ్రీమ‌తి వ‌సుంధ‌ర రాజె స‌మ‌న్వ‌య‌క‌ర్త గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌థ‌కాల‌లో.. ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వ‌ల యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న, ఇంకా ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ల‌తో పాటు అనేక ఇత‌ర ప‌థ‌కాలు.. భాగంగా ఉన్నాయి.

2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి మేము కృషి చేస్తున్నాము: ప్రధాని మోదీ

June 20th, 11:00 am

ప్రధానమంత్రి, 'నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్' ద్వారా ప్రజలకు చేరువవడాన్ని కొనసాగిస్తూ నేడు భారతదేశంలోని 600 కు పైగా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం 2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తుందని మరియు రైతు అనుకూలంగా కేంద్రం చేపట్టిన పలు పధకాలను ప్రధాని వివరించారు.

దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

June 20th, 11:00 am

దేశ‌వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. ఈ కార్యక్రమం లో 2 ల‌క్ష‌ల‌కు పైగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు (సిఎస్‌సి) మ‌రియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) సంధాన‌మ‌య్యాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు చెందిన వివిధ ల‌బ్దిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాన మంత్రి జ‌రిపిన సంభాష‌ణ‌ల ప‌రంప‌ర‌ లో ఇది ఏడో ముఖాముఖి స‌మావేశం.

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

April 21st, 11:01 pm

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

April 21st, 05:45 pm

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం ఉన్న‌తమైన సేవ‌లను ప్ర‌శంసించ‌డం, ప‌ని ని మ‌దింపు చేసుకొని ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ స‌ర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయ‌న అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతల‌ను అభినందించారు. ఈ అవార్డులు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌ాల‌ను సూచించేవి కూడా అని ఆయ‌న అన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

March 17th, 01:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లోని ఐ.ఎ.ఆర్.ఐ మేళా గ్రౌండ్లో కృషి ఉన్నతి మేళాను నేడు సందర్శించారు. అతను థీమ్ పెవిలియన్ మరియు జైవిక్ మేళా కుంబ్లను సందర్శించారు. అతను 25 కృషి విజ్ఞాన కేంద్రాలకు పునాది రాయి వేశారు. అతను సేంద్రీయ ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఆయన కృషి కర్మన్ అవార్డులు మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రధానం చేశారు.

కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 17th, 01:33 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ

February 27th, 05:01 pm

కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది: ప్రధాని మోదీ

February 27th, 05:00 pm

కర్నాటకలో దావనాగరి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్పరిపాలనపై విరుచుకుపడ్డారు మరియు రాబోయే రాష్ట్ర ఎన్నికలలో వారు ఓడిపోతారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సమాజంలోని ప్రతి విభాగం అసంతృప్తిగా వుంది అని ఆయన అన్నారు.