Prime Minister condoles the loss of lives in a fire incident in Palam, Delhi
March 18th, 02:45 pm
The Prime Minister has expressed deep sorrow over the tragic fire incident in Palam and has announced ex-gratia for the affected families.Prime Minister condoles the loss of lives in a fire mishap in Indore, Madhya Pradesh
March 18th, 01:52 pm
The Prime Minister has expressed deep sorrow over the tragic fire incident in Indore and has announced ex-gratia for the affected families.Prime Minister condoles the demise of Shri Govindbhai Parmar
March 07th, 09:45 am
The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the passing of Shri Govindbhai Parmar, a member of the Gujarat Legislative Assembly.యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 01st, 11:30 pm
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.Prime Minister expresses grief over loss of lives in factory explosion in Nagpur, Maharashtra
March 01st, 12:09 pm
The Prime Minister has expressed deep distress over the explosion at a factory in Nagpur, Maharashtra.PM expresses grief over loss of lives in factory explosion in Kakinada, Andhra Pradesh
February 28th, 06:45 pm
The Prime Minister has expressed pain over the loss of lives caused by an explosion at a factory in Kakinada district, Andhra Pradesh.Prime Minister Condoles the Passing of Shri Maroof Raza Ji
February 26th, 10:05 pm
Prime Minister Narendra Modi has expressed grief over the passing of Shri Maroof Raza Ji, honoring his legacy in the fields of journalism.తిరు ఆర్. నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
February 25th, 08:50 pm
తిరు ఆర్. నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలతో ఆయనకు గల అనుబంధాన్ని, అణగారిన వర్గాల పక్షాన గళం వినిపించడంలో ఆయన అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
February 23rd, 10:21 am
కేంద్ర మాజీ మంత్రి శ్రీ ముకుల్ రాయ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సమాజానికి ఆయన చేసిన సేవలతో పాటు, రాజకీయ రంగంలో ఆయనకున్న అపార అనుభవానికి గాను శ్రీ ముకుల్ రాయ్ని సదా స్మరించుకొంటామని శ్రీ మోదీ అన్నారు.పు ఉంగ్జాగిన్ వాల్తే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
February 21st, 05:03 pm
పు ఉంగ్జాగిన్ వాల్తే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
February 20th, 07:37 pm
ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.షిల్లాంగ్ లోక్సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధాని సంతాపం
February 20th, 09:31 am
షిల్లాంగ్ లోక్సభ సభ్యుడు డాక్టర్ రిక్కీ ఏజే సింగ్కాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.రాజస్థాన్లోని భివాడీలో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
February 16th, 12:00 pm
రాజస్థాన్లోని భివాడీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.కెనడాలో తుపాకి కాల్పుల ఘటన.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
February 11th, 03:43 pm
కెనడాలో తుపాకి కాల్పుల ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ‘‘ఈ విషాద ఘడియలో భారత్ .. కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ప్రమాదం... ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం
February 05th, 08:36 pm
మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ఈ రోజు జరిగిన ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.పశ్చిమ బెంగాల్లోని ఆనందపూర్లో అగ్నిప్రమాదం-ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
January 30th, 06:43 pm
పశ్చిమ బెంగాల్లోని ఆనందపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
January 28th, 11:22 am
మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర విషాద సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని శ్రీ మోదీ పేర్కొన్నారు.అజిత్ పవార్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
January 28th, 11:16 am
శ్రీ అజిత్ పవార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండే కష్టపడే వ్యక్తిగా శ్రీ అజిత్ పవార్ విస్తృత గౌరవాన్ని పొందారని ప్రధాని పేర్కొన్నారు. పాలనాపరమైన విషయాలపై ఆయనకు ఉన్న అవగాహన.. పేదలు, అణగారిన వర్గాల సాధికారత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కూడా ఎంతో గమనార్హమైనవని అన్నారు. “ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమైనది.. విచారకరమైనది. ఆయన కుటుంబ సభ్యులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ప్రధాని వ్యాఖ్యానించారు.శ్రీ డీ జ్ఞానసుందరం మృతికి ప్రధాని సంతాపం
January 26th, 09:48 pm
డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సర్ మార్క్ టల్లీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
January 25th, 07:11 pm
జర్నలిజం రంగంలో విశిష్ట స్థానం కలిగిన సర్ మార్క్ టల్లీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.