Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building: PM Modi in Lucknow

December 25th, 06:16 pm

PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.

Prime Minister Shri Narendra Modi inaugurates Rashtra Prerna Sthal in Lucknow, UP

December 25th, 05:23 pm

PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.

Prime Minister attends Christmas morning service

December 25th, 10:43 am

In line with his commitment to 'Sabka Saath, Sabka Vikas', PM Modi attended the Christmas morning service at 'The Cathedral Church of the Redemption' in Delhi today. The PM stated that the service reflected the timeless message of love, peace and compassion. He expressed hope that the spirit of Christmas will inspire harmony and goodwill in our society.

సైరో మలబార్ చర్చి అధిపతితో ప్రధానమంత్రి భేటీ

November 04th, 09:52 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సైరో మలబార్ చర్చి అధిపతి, ప్రధాన ఆర్చ్ బిషప్ గౌరవ మోస్ట్ రెవరెండ్ మార్ రాఫెల్ ధాటిల్, ఆర్చ్ బిషప్ డాక్టర్ కురియాకోస్ భరణి కులంగర తదితరులతో సమావేశమయ్యారు.

దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈస్టర్ శుభాకాంక్షలు

April 20th, 09:47 am

ఈస్టర్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

దయ, కారుణ్య భావనలను చాటే గుడ్ ఫ్రైడే: ప్రధాని

April 18th, 09:42 am

పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దయ, కరుణ, దాతృత్వ భావాలను మన జీవితాల్లో పుణికిపుచ్చుకోవాలని ఈ పవిత్ర దినం మనకు గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 25th, 09:36 am

క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సీబీసీఐలో ఆయన హాజరైన క్రిస్మస్ కార్యక్రమ విశేషాలను కూడా ప్రజలతో పంచుకున్నారు.

భారత కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం

December 23rd, 09:24 pm

మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

December 23rd, 09:11 pm

క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.

డిసెంబరు 23న న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రిస్‌మస్ వేడుకలు: హాజరుకానున్న ప్రధానమంత్రి

December 22nd, 02:39 pm

కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆధ్వర్యంలో డిసెంబరు 23న సాయత్రం ఆరున్నర గంటలకు న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో నిర్వహించనున్న క్రిస్‌మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

Saturation of schemes is true secularism: PM Modi in Goa

February 06th, 02:38 pm

Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for development projects worth over Rs 1330 crores in Viksit Bharat, Viksit Goa 2047 program in Goa. The Prime Minister in his address highlighted the natural beauty and pristine beaches of Goa and said that it is the favorite holiday destination of lakhs and lakhs of tourists from India and abroad. “Ek Bharat Shreshtha Bharat can be experienced during any season in Goa”, he remarked.

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు గోవా లో ప్రారంభం మరియుశంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి

February 06th, 02:37 pm

‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా 1330 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో విద్య, క్రీడలు, నీటి శుద్ధి ట్రీట్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యటన రంగాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కూడా చేరి ఉంది. రోజ్ గార్ మేళా లో భాగం గా వివిధ విభాగాల లో క్రొత్త గా ప్రభుత్వ నియామకాలు జరిగినటువంటి 1930 మంది కి నియామక ఉత్తర్వుల ను కూడా ప్రధాన మంత్రి అందజేశారు. ఆయన వేరు వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల కు మంజూరు లేఖల ను కూడా ప్రదానం చేశారు.

లోక్ కల్యాణ్ మార్గ్ లోని 7వ నెంబరులో క్రిస్మస్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

December 25th, 02:28 pm

మొదట, నేను మీ అందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి, ఈ ముఖ్యమైన పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు!

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కమ్యూనిటీతో సంభాషించిన ప్రధానమంత్రి

December 25th, 02:00 pm

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా భారత ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్, న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ కమ్యూనిటీ ప్రజలతో సమావేశమై సంభాషించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒక గీతాలాపన ప్రదర్శన కూడా ఇచ్చారు.

ఈస్టర్‌ పర్వదినం నేపథ్యంలో క్రైస్తవ సమాజ మతపెద్దలతో ప్రధాని సమావేశం

April 09th, 07:17 pm

ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ సమాజ మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సేక్రెడ్‌ కెథడ్రల్‌ను తాను సందర్శించిన దృశ్యాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు.

‘గుడ్ ఫ్రైడే’ నేపథ్యంలో ఏసుక్రీస్తు సాహసం.. త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి

April 15th, 09:25 am

ఏసుక్రీస్తు ప్రబోధించిన సేవాభావం, సౌభ్రాత్రం ప్రపంచంలోని అనేకమంది ప్రజలకు మార్గదర్శకాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కోవిడ్‌-19పై మ‌త‌, సామాజిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశం

July 28th, 07:46 pm

దేశంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి తాజా స్థితిపై చ‌ర్చించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌త సంఘాలు, సామాజిక సంఘాల ప్ర‌తినిధుల‌తో బుధ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా స‌మావేశ‌మ‌య్యారు.

పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

July 12th, 10:00 am

ఇండియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కు చెందిన సర్వోన్నత అధిపతి పరమ పవిత్రులైన మోరాన్ మార్ బేసెలియోస్ మార్ థోమా పావొలోస్ ద్వితీయ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

April 04th, 09:39 am

ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంమ‌త్రి ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

PM Modi campaigns in Kerala’s Pathanamthitta and Thiruvananthapuram

April 02nd, 01:45 pm

Ahead of Kerala assembly polls, PM Modi addressed rallies in Pathanamthitta and Thiruvananthapuram. He said, “The LDF first tried to distort the image of Kerala and tried to show Kerala culture as backward. Then they tried to destabilize sacred places by using agents to carry out mischief. The devotees of Swami Ayyappa who should've been welcomed with flowers, were welcomed with lathis.” In Kerala, PM Modi hit out at the UDF and LDF saying they had committed seven sins.