ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌లో బాధ్యతాయుత కృత్రిమ మేధ పట్ల ప్రపంచ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి

February 19th, 10:05 pm

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.