జనాభా లెక్కల సమాచార పత్రాన్ని స్వయంగా పూర్తి చేసిన ప్రధానమంత్రి

April 01st, 08:12 pm

గృహాల జాబితా, గృహ గణనతో కూడిన 'జనగణన 2027' మొదటి దశ ప్రారంభానికి సూచికగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సమాచార పత్రాన్ని పూర్తి చేశారు. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణ జరుగుతున్న జనగణన ఇదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలు కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా ఉన్న ఈ విధానం భారతీయులకు సాధికారతను కల్పిస్తుందని ఆయన తెలిపారు.

భారత జనాభా గణన-2027 నిర్వహణకు మంత్రిమండలి ఆమోదం

December 12th, 04:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి రూ.11,718.24 కోట్లతో 2027 భారత జనగణన కార్యక్రమ ప్రతిపాదనను ఆమోదించింది.