బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

November 15th, 11:04 pm

బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవన యాత్ర అనేక మంది ప్రజలకు శక్తిని అందిస్తుందని ప్రధాని అన్నారు.

బోడోఫాశ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

March 31st, 10:00 pm

బోడోఫా శ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. బోడోఫా శ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవనం ప్రజల సంక్షేమానికి సమర్పణం అయ్యింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన కలల ను పండించడం కోసం భారతదేశం ప్రభుత్వం మరియు అసమ్ ప్రభుత్వం అనేక ప్రయాసల కు పూనుకొంటున్నాయని మరియు అద్భుతమైనటువంటి బోడో ప్రజానీకాని కి సాధికారిత ను కల్పించడం కోసం పాలుపడుతున్నాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.