ప్రసిద్ధ గాయకుడు శ్రీ భూపిందర్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి

July 18th, 11:35 pm

ప్రసిద్ధ గాయకుడు శ్రీ భూపిందర్ సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.