గుజరాత్ ప్రభుత్వం లో పూర్వ మంత్రి శ్రీ భగుభాయి పటేల్ కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
June 26th, 02:10 pm
గుజరాత్ ప్రభుత్వం లో పూర్వ మంత్రి శ్రీ భగుభాయి పటేల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. జన సేవ రంగం లో శ్రీ భగుభాయి పటేల్ అందించిన తోడ్పాటు ను ఎల్లవేళ ల స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.