యుకె కి చెందిన రాయల్ గోల్డ్ మెడల్ 2022 ను ప్రసిద్ధ భవన శిల్పి శ్రీ బాలకృష్ణదోశీ కి ఇస్తున్న సందర్భం లో ఆయన కు అభినందనలు తెలియజేసిన ప్రధాన మంత్రి
December 10th, 02:56 pm
ప్రసిద్ధ భవన శిల్పి శ్రీ బాలకృష్ణ దోశీ కి రాయల్ గోల్డ్ మెడల్ 2022 ను ఇస్తున్న సందర్భం లో ఆయన తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, అభినందనలు తెలియజేశారు.