ఏశియాన్ గేమ్స్లో మెన్స్ కాక్స్ లెస్ పెయర్ రోయింగ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు శ్రీబాబూలాల్ యాదవ్ కు మరియు శ్రీ లేఖ్ రామ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

September 24th, 11:10 pm

ఏశియాన్ గేమ్స్ 2022 లో రోయింగ్ లో నిరంతరం సాఫల్యం లభిస్తుండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.