ఖేలో ఇండియా చర్చలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం
August 27th, 11:15 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఖేలో ఇండియా చర్చలో పాల్గొన్నారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమ నిర్వాహకులనూ, కేంద్ర మంత్రివర్గ సభ్యులనూ, ముఖ్యమంత్రులనూ, లక్షలాది మంది మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలనూ ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ, క్రీడా రంగంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికీ ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. “అలాగే ఈ రోజు భరతమాత ముద్దుబిడ్డ మేజర్ ధ్యాన్చంద్ను కూడా స్మరించుకోవాలి” అని శ్రీ మోదీ అన్నారు.ఖేలో ఇండియా చర్చలో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 27th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఖేలో ఇండియా చర్చలో పాల్గొన్నారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమ నిర్వాహకులనూ, కేంద్ర మంత్రివర్గ సభ్యులనూ, ముఖ్యమంత్రులనూ, లక్షలాది మంది మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలనూ ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ, క్రీడా రంగంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికీ ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. “అలాగే ఈ రోజు భరతమాత ముద్దుబిడ్డ మేజర్ ధ్యాన్చంద్ను కూడా స్మరించుకోవాలి” అని శ్రీ మోదీ అన్నారు.పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలిచిన అవని లేఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 30th, 04:49 pm
పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ అవని లేఖరా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.పారిస్ పారాలింపిక్ గేమ్స్ కోసం భారత బృందంతో ప్రధాని మోదీ సంభాషించారు
August 19th, 06:30 pm
పారిస్ పారాలింపిక్ క్రీడల కోసం భారత బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంతోషకరమైన సంభాషించారు. శీతల్ దేవి, అవని లేఖా, సునీల్ అంటిల్, మరియప్పన్ తంగవేలు మరియు అరుణ తన్వర్ వంటి అథ్లెట్లతో ప్రధాని వ్యక్తిగతంగా మాట్లాడారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఆసియా పారాగేమ్స్ మహిళల ‘ఆర్2-10మీ.ఎయిర్ రైఫిల్-స్టాండ్ ఎస్హెచ్1’లో స్వర్ణం గెలిచిన అవనీ లేఖరాకు ప్రధాని అభినందన
October 23rd, 06:30 pm
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 మహిళల ‘ఆర్2-10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండ్-ఎస్హెచ్1’లో స్వర్ణ పతక విజేత అవనీ లేఖరాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.భారతదేశానికి చెందిన శూటర్ అవని లెఖారాగారు ఫ్రాన్స్ లోని చేటౌరౌక్స్ 2022 లో మరొక స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
June 12th, 11:57 am
భారతదేశానికి చెందిన శూటర్ అవని లెఖారా గారు ఫ్రాన్స్ లోని చేటౌరౌక్స్ లో మరొక స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని సాధించినందుకు భారతదేశం శూటర్ నుఅభినందించిన ప్రధాన మంత్రి
June 08th, 11:25 am
ఫ్రాన్స్ లో జరిగిన పారా శూటింగ్ వరల్డ్ కప్ లో రికార్డు స్కోరు ను సాధించడం ద్వారా స్వర్ణాన్ని గెలుచుకొన్న భారతదేశం శూటర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు
September 09th, 02:41 pm
టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!
September 09th, 10:00 am
2020 టోక్యో పారాలింపిక్స్లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
September 03rd, 12:11 pm
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో కాంస్య పతకం గెలిచినందుకు శూటర్ అవని లెఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖారా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:03 am
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు అవని లేఖారా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.