రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రవేశిక పఠనంలో పాల్గొన్న పీఎంవో అధికారులు

November 26th, 09:25 pm

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు భారత రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.