ఆసియా స్క్వాశ్ మిక్స్డ్ డబుల్స్ జట్టు ల సభ్యులు స్వర్ణ మరియు కాంస్య పతకాల ను గెలిచినందుకు కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి
July 01st, 03:03 pm
ఆసియా స్క్వాశ్ మిక్స్ డ్ డబుల్స్ జట్టు ల సభ్యులైన దీపిక పల్లీకల్ మరియు సంధు హరీందర్ లు బంగారు పతకాన్ని, అనాహత్ సింహ్, ఇంకా అభయ్ సింహ్ లు కాంస్య పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి ని అభినందించారు.