‘‘అరుణాచల్ రంగ్మహోత్సవ్’’ అరుణాచల్ ప్రదేశ్ యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని ఒక ఉత్సవంవలే జరుపుకొనేదిగాను మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ సిద్ధాంతాల కు తులతూగినట్లుగాను ఉంది: ప్రధాన మంత్రి
August 09th, 05:15 pm
అరుణాచల్ రంగ్ మహోత్సవ్ ను దిల్లీ, ముంబయి, కోల్ కాతా మరియు గువాహాటీ లు సహా భారతదేశం లోని వివిధ ప్రాంతాల లో జరుపుకొంటున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.