మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 07:36 pm

మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించి, పూజలు చేశారు.

తమిళనాడులోని మదురైలో ఉత్సాహభరితమైన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

March 01st, 04:30 pm

మదురైలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, తమిళనాడు ఆధ్యాత్మిక వారసత్వం పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను ఇటీవలే తిరుప్పరన్‌కుండ్రం సందర్శించి, భగవాన్ మురుగన్ దర్శనం చేసుకున్నానని, అది నిజంగా ఒక దివ్యమైన అనుభవమని ఆయన వర్ణించారు. తమిళనాడు మరియు యావత్ దేశం శ్రేయస్సు కోసం తాను ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.

మార్చి 1న తమిళనాడు, పుద్దుచ్చేరీల్లో ప్రధాని పర్యటన

February 27th, 04:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 1న తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటిస్తారు. రాజస్థాన్, గుజరాత్ పర్యటన అనంతరం.. ఫిబ్రవరి 28 రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రధానమంత్రి చెన్నై చేరుకుంటారు.