
ఏశియాన్ గేమ్స్2022 లో మెన్స్ కనూ డబల్ 1000 మీటర్ ల ఈవెంట్ లో కంచు పతకాన్ని శ్రీ అర్జున్ సింహ్మరియు శ్రీ సునీల్ సింహ్ గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 03rd, 02:15 pm
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మెన్స్ కనూ డబల్ 1000 మీటర్ ల పోటీ లో శ్రీయుతులు అర్జున్ సింహ్ మరియు సునీల్ సింహ్ సలామ్ లు కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి కి అభినందనల ను తెలియ జేశారు.