ప్రధానమంత్రిని కలిసిన ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడై

October 12th, 12:05 am

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంత్రోపిక్ సంస్థ సీఈఓ శ్రీ డారియో అమోడై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ లో ఆంత్రోపిక్ విస్తరణ, క్లాడ్ కోడ్ వంటి ఏఐ సాధనాల వినియోగంపై చర్చించారు. దేశంలో జూన్ నుంచి క్లాడ్ కోడ్ వినియోగం అయిదు రెట్లు పెరిగినట్లు చర్చలో ప్రస్తావించారు.