ప్రధానమంత్రితో శ్రీ ఆండీ జస్సీ భేటీ
June 25th, 02:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఆండీ జస్సీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్లో అమెజాన్ అపూర్వ స్థాయిలో 48 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని పెట్టడం, ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి ని సూచిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.