హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన
December 16th, 03:56 pm
హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.జోర్డాన్ లోని అమ్మన్ చేరుకున్న ప్రధాని మోదీ
February 09th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ లోని అమ్మన్ కు చేరుకున్నారు. జోర్డాన్ యొక్క రాజు అబ్దుల్లా II తో ప్రధాని సమావేశమవుతారు.