ఆల్‌స్టామ్‌ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో ప్రధానమంత్రి సమావేశం... దేశ యువతతో అంతర్జాతీయ సహకార అవకాశాలపై చర్చ

June 18th, 06:42 pm

ఆల్‌స్టామ్‌ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు.