ప్రధానమంత్రిని కలిసిన శ్రీ అలోక్ మెహతా

December 27th, 12:02 pm

ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రచయిత శ్రీ అలోక్ మెహతా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం రివల్యూషనరీ రాజ్: నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ తొలి ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.