పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతక విజేత అజయ్ కుమార్ సరోజ్కు ప్రధాని అభినందన

October 01st, 10:30 pm

ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్న అజయ్‌ కుమార్‌ సరోజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.