ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల 400 మీటర్ లు - టి64 పోటీ లో వెండి పతకాన్నిగెలిచినందుకు శ్రీ అజయ్ కుమార్ కు అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి
October 24th, 06:58 pm
ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల 400 మీటర్ - టి64 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ అజయ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.