50 మీటర్ ల రైఫిల్ మెన్స్ 3పిఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ కు అభినందనలనుతెలిపిన ప్రధాన మంత్రి

September 29th, 07:52 pm

ఏశియాన్ గేమ్స్ లో 50 మీ. రైఫిల్ మెన్స్ 3పి ఈవెంట్ లో శూటర్ శ్రీ ఐశ్వర్య ప్రతాప్ సింహ్ వెండి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.