అగ్నివేశ్ అగర్వాల్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన పీఎం

January 08th, 10:29 am

శ్రీ అగ్నివేశ్ అగర్వాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం వ్యక్తం చేశారు.