ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
February 15th, 11:02 am
ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ఆదిదేవుడైన మహాదేవుడు తన కృపను అందరిపై ఎల్లప్పుడూ నిలుపుగాక! అందరికీ శ్రేయస్సు కలుగుగాక. మన భరతవర్ష శ్రేయస్సు సమున్నత శిఖరాలకు చేరుగాక” అని శ్రీ మోదీ ఆకాంక్షించారు.